జగన్ ను కలిసిన పలువురు నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలిసిన పలువురు నేతలు

జగన్ ను కలిసిన పలువురు నేతలు

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు చంచల్‌గూడ జైలులో కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గం, తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లుల లక్ష్మీనారాయణ, అదే జిల్లాకు చెందిన మరో బీసీ నేత, తణుకు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చీర్ల రాధకృష్ణ జగన్‌ను కలిశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింత మాజీ ఎమ్మెల్యే సోమభూపాల్‌ రెడ్డి కుమారుడు శ్రీరాం భూపాల్‌ రెడ్డి కూడా జగన్‌ను కలిసిన నేతల్లో వున్నారు.
Share this article :

0 comments: