విద్యుత్ ఛార్జీల పెంపును వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సమస్యతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఆర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్లను ముట్టడించనున్నట్లు తెలిపారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అక్బర్ వ్యాఖ్యల వెనుక వైఎస్ఆర్సీపీ ఉందని కొంత మంది కావాలనే ప్రచారంచేస్తున్నారన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అక్బర్ వ్యాఖ్యల వెనుక వైఎస్ఆర్సీపీ ఉందని కొంత మంది కావాలనే ప్రచారంచేస్తున్నారన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
0 comments:
Post a Comment