పబ్లిక్ కౌంటర్ల మూసివేత సరికాదంటూ వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాసిన లేఖకు ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. ఆర్బీఐలో పబ్లిక్ కౌంటర్లను మూసివేతపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాశారు. విజయమ్మ లేఖకు స్పందించిన దువ్వూరి సుబ్బారావు, సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ బీఐ పబ్లిక్ కౌంటర్ల సేవలు ఇకనుంచి వాణిజ్య బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంటాయని దువ్వూరి తెలిపారు.
Home »
» విజయమ్మ లేఖకు దువ్వూరి స్పందన!
విజయమ్మ లేఖకు దువ్వూరి స్పందన!
Written By news on Friday, January 11, 2013 | 1/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment