ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామా

ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామా

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013

 నాణ్యమైన కరెంట్‌ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కర్నూలు మహాధర్నాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత పాలకులు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కరెంట్‌ కోతలు, భారీ పన్నులతో ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామాలాడుతోందని విజయమ్మ విమర్శించారు.
Share this article :

0 comments: