కాంగ్రెస్కు దేశంమొత్తం మీద 100 సీట్లు కూడా రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం తమ పార్టీకి లేదన్నారు. డీజిల్ ధర పెంపును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ధరలు పెంచి సబ్సీడీ తగ్గించాలనుకోవడం బాధాకరమన్నారు. పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.
Home »
» కాంగ్రెస్ తో పొత్తుండదు: మైసూరారెడ్డి
కాంగ్రెస్ తో పొత్తుండదు: మైసూరారెడ్డి
Written By news on Saturday, January 19, 2013 | 1/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment