బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో కేసు విచారణను న్యాయమూర్తి మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు సీబీఐ విజ్ఞప్తికి జగన్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. జగన్ బెయిల్ పిటిషన్ వాదనలు త్వరగా వినాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.
Share this article :

0 comments: