నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ యూనియన్లు చేపట్టిన ఆలిండియా సమ్మెను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏయూలో ఆదివారం నిర్వహించిన ట్రేడ్ యూనియన్నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లోసమ్మె నిర్వహించాలని దేశంలో 14 యూనియన్లు పిలుపునిచ్చాయన్నారు. కాగా, బొబ్బిలి కోటలో ఆదివారం జరిగిన సదస్సులో జనక్ప్రసాద్ సమక్షంలో పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లోని 13 వందల కుటుంబాలు.. వైఎస్ఆర్సీపీలో చేరాయి.
Home »
» ఆలిండియా సమ్మెను విజయవంతం చేయండి
ఆలిండియా సమ్మెను విజయవంతం చేయండి
Written By news on Monday, January 28, 2013 | 1/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment