కోట్లాది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబును అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న చంద్రబాబును కృష్ణాజిల్లాలో అడుగుపెట్టనివ్వకూడదన్నారు. సమైక్యవాదం వినిపించిన టీడీపీ నేతలు ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారైనా తెలంగాణవాదం వినిపిస్తే వ్యతిరేకిస్తామన్నారు. వైఎస్ఆర్ బొమ్మతోనే ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. భవిష్యత్లో కూడా వైఎస్ఆర్ బొమ్మతోనే ఎన్నికలకు వెళతానని జోగి రమేష్ స్పష్టం చేశారు.
Home »
» వైఎస్ఆర్ బొమ్మతోనే గెలిచా: జోగి రమేష్
వైఎస్ఆర్ బొమ్మతోనే గెలిచా: జోగి రమేష్
Written By news on Sunday, January 13, 2013 | 1/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment