వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నర్సప్ప తనయుడు డాక్టర్ విజయ్కుమార్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. లోటస్పాండ్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
విజయ్కుమార్తో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హజరయ్యారు.
విజయ్కుమార్తో పాటు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హజరయ్యారు.
0 comments:
Post a Comment