అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం చెప్పిందని ఆపార్టీ సీజీసీ సభ్యుడు కేకే మహేంద్రరెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే తాము లేఖ ఇచ్చినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీలు, వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం ప్రాధాన్యత తగ్గించటం సరికాదని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Home »
» తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం
తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయం
Written By news on Tuesday, January 15, 2013 | 1/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment