వైఎస్ఆర్ సిపి కార్మిక విభాగం నేతృత్వంలో ఏడు కార్మిక సంఘాలు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాయి. బీడీ కార్మికులకు కనీస వేతనం కల్పించే జీవో 41ని పునరుద్దరించాలని ఆ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. జీవోను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికులు1500 కోట్ల రూపాయలునష్టపోయారని తెలిపారు. బీడీ కార్మికుల పొట్టగొట్టే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని
సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్ఆర్ సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు జనక్ప్రసాద్ చెప్పారు.
సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్ఆర్ సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు జనక్ప్రసాద్ చెప్పారు.
0 comments:
Post a Comment