వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందచేయనున్నారు. ఆమెతో పాటు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రణబ్ ను కలవనున్నారు.
Home »
» ఢిల్లీ బయల్దేరిన విజయమ్మ
ఢిల్లీ బయల్దేరిన విజయమ్మ
Written By news on Tuesday, January 15, 2013 | 1/15/2013
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. విజయమ్మ ఈ సందర్భంగా 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమంలో సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందచేయనున్నారు. ఆమెతో పాటు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రణబ్ ను కలవనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment