హెటిరో డ్రగ్స్ పరిశ్రమ పేలుడు బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. యాజమాన్యం, ప్రభుత్వం తగిన భద్రతాచర్యలు పాటించలేకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలన్నారు.
Home »
» 'హెటిరో బాధితులను ఆదుకోవాలి'
'హెటిరో బాధితులను ఆదుకోవాలి'
Written By news on Sunday, January 6, 2013 | 1/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment