వైఎస్సార్జిల్లా: సహకార ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ గోల్మాల్కు పాల్పడుతుందని వైఎస్సార్సీపీ విమర్శించింది. సహకార ఎన్నికల గడువు ముగుస్తున్నా, ఇంకా అధికారులు ఓటర్ల జాబితా విడుదల చేయలేదని ఆరోపించింది. ఓటర్ల నమోదు గడువు పెంచాలని వైఎస్సార్సీపీ నేతలు రఘురాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, నగర కన్వీనర్ అంజాద్ బాషాలు అధికారులను నిలదీశారు
Home »
» 'ఓటర్ల నమోదులో అధికార పార్టీ గోల్మాల్’
'ఓటర్ల నమోదులో అధికార పార్టీ గోల్మాల్’
Written By news on Monday, January 7, 2013 | 1/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment