తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దవడుగూరు మాజీ మండలాధ్యక్షుడు చిదంబరరెడ్డి సహా 5 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, తాడిపత్రి నేతలు వీఆర్ రామిరెడ్డి, పైలా నర్సింహ్మయ్య హాజరయ్యారు.
Home »
» జేసీ దివాకర్రెడ్డికి ఎదురుదెబ్బ
జేసీ దివాకర్రెడ్డికి ఎదురుదెబ్బ
Written By news on Thursday, January 17, 2013 | 1/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment