రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెస్సేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర విభజనపై ప్రజలను టీడీపీ, కాంగ్రెస్ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. రెండు పార్టీల నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్ని ప్రాంతాల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు.
Home »
» రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెస్సే
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది కాంగ్రెస్సే
Written By news on Friday, January 18, 2013 | 1/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment