వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈరోజు పందిటివారిపాలెం వద్ద ముగిసింది. ఈరోజు ఆమె 13.7 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకు షర్మిల 1072.09 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
Home »
» ఇప్పటివరకు షర్మిల 1072.09 కిలోమీటర్ల పాదయాత్ర
ఇప్పటివరకు షర్మిల 1072.09 కిలోమీటర్ల పాదయాత్ర
Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment