రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రముఖులు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. వారంతా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గతంలో పలుమార్లు లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సహకార ఎన్నికల్లో కూడా పరస్పరం సహాయం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి అర్ధమైందన్నారు
శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గతంలో పలుమార్లు లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సహకార ఎన్నికల్లో కూడా పరస్పరం సహాయం చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి అర్ధమైందన్నారు
0 comments:
Post a Comment