సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాల్లో ఒకరు చొప్పున ఉద్యోగ భద్రత కల్పించాలని వైఎస్సార్ రాష్ట్ర టీయూసీ అధ్యక్షుడు జనక్ప్రసాద్ డిమాండ్ చేశారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన విమర్శించారు. కార్మికుల భద్రతపై యాజమాన్యాలు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని జనక్ప్రసాద్ కోరారు.
Home »
» 'రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి’
'రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి’
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment