ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గం దామరచర్ల మండలం వాడపల్లి శివారులోనే షర్మిల బస చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జనక్ ప్రసాద్, తలశిల రఘురాం తెలిపారు. నల్గొండ జిల్లాలో షర్మిల ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి లభించిందన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా దామరచర్ల మండలం వాడపల్లిలో షర్మిల బస చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం మరో ప్రజా ప్రస్థానం గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు
Home »
» 22 వరకు నల్గొండ జిల్లాలోనే
22 వరకు నల్గొండ జిల్లాలోనే
Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment