వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్గొండ జిల్లాలో సాగుతోంది. శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా పాదయాత్ర పూర్తిగా సాగలేదు. షర్మిల ఈరోజు మొత్తం 6 కిలోమీటర్లు నడిచారు. వర్షం కారణంగా మిర్యాలగూడలో తలపెట్టిన బహిరంగ సభ కూడా రద్దయింది. ఇప్పటివరకు మొత్తం 977.3 కిలోమీటర్ల వరకు షర్మిల పాదయాత్ర చేశారు.
Home »
» నేడు 6 కిలోమీటర్లు నడిచిన షర్మిల
నేడు 6 కిలోమీటర్లు నడిచిన షర్మిల
Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment