వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో కొనసాగుతోంది. 64వ రోజు యాత్రను ఉడతలపల్లి నుంచి షర్మిల ప్రారంభించారు. కురంపల్లి, జి.యడవెల్లి, బుడమర్లపల్లి, కనగల్ ఎక్స్రోడ్డు మీదుగా నేడు పాదయాత్ర సాగనుంది.
Home »
» 64వ రోజు యాత్రను ఉడతలపల్లి నుంచి
64వ రోజు యాత్రను ఉడతలపల్లి నుంచి
Written By news on Tuesday, February 12, 2013 | 2/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment