వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 69వ రోజు ఆదివారం ఉదయం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో ప్రారంభమైంది. అక్కడ నుంచి శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా సాగి ఈదులగూడెం వద్ద ముగిసింది. షర్మిల ఇప్పటివరకు మొత్తం 991.2 కిలోమీటర్ల వరకు నడిచారు.
Home »
» ముగిసిన 69వ రోజు షర్మిల పాదయాత్ర
ముగిసిన 69వ రోజు షర్మిల పాదయాత్ర
Written By news on Sunday, February 17, 2013 | 2/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment