షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలో పున:ప్రారంభం కానుంది. రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్రను విజయవంతం చేయడానికి రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు..తుర్కయంజల్ శివార్లలో పాదయాత్ర ప్రారంభమవుతుందని రంగారెడ్డి జిల్లా నేతలు తెలిపారు. రేపు సాయంత్రం ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 8న నల్లగొండ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.
Home »
» ఫిబ్రవరి 8న నల్లగొండ జిల్లాలోకి పాదయాత్ర
ఫిబ్రవరి 8న నల్లగొండ జిల్లాలోకి పాదయాత్ర
Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment