ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మర్రిగూడ మండ లంలో కొనసాగుతన్నది.
ఆదివారం రామిరెడ్డిపల్లి, గునగల్ ఎక్స్రోడ్డు, సరంపేట, గర్శగడ్డ గ్రామాల మీదుగా లెంకలపల్లికి చేరుకుంటుంది. షర్మిల లెంకలపల్లి గ్రామ సమీపంలో రాత్రి బస చేస్తారు.
ఆదివారం రామిరెడ్డిపల్లి, గునగల్ ఎక్స్రోడ్డు, సరంపేట, గర్శగడ్డ గ్రామాల మీదుగా లెంకలపల్లికి చేరుకుంటుంది. షర్మిల లెంకలపల్లి గ్రామ సమీపంలో రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment