మరో ప్రజాప్రస్థానం భాగంగా షర్మిల శనివారం నల్గొండ జిల్లా మాల్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తిరుగండ్లపల్లి, ఎర్రగండ్లపల్లి, కొండూరు, మార్రిగూడ మీదగా యాత్ర సాగనుంది. మర్రిగూడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి ఆమె అక్కడే బస చేస్తారు. మరోవైపు మహానేత తనయ రాకకోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమ కష్టాలను చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు.
Home »
» మాల్ నుంచి షర్మిల పాదయాత్ర
మాల్ నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment