రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మళ్లీ నిరాశేమిగిలిందని వైఎస్ఆర్సీపీ నేతలు సోమయాజులు, జనక్ప్రసాద్ అన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం నుంచి రైల్వే సహాయం మంత్రి ఉన్నా ఎలాంటి లాభం లేదని, రైల్వే మంత్రి బడ్జెట్ ప్రకటనలో వాస్తవాలు లేవని నేతలు అభిప్రాయపడ్డారు.
రైల్వే బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలో ఇచ్చిన హామిలకే దిక్కులేదు, కొత్త ప్రతిపాదనలు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనం ఈ బడ్జెట్ అని సోమయాజులు, జనక్ప్రసాద్ మండిపడ్డారు.
రైల్వే బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలో ఇచ్చిన హామిలకే దిక్కులేదు, కొత్త ప్రతిపాదనలు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనం ఈ బడ్జెట్ అని సోమయాజులు, జనక్ప్రసాద్ మండిపడ్డారు.
0 comments:
Post a Comment