ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం హాలియా, నిడమనూరు మండలాల్లో కొనసాగనుంది.
హాలియా మండల పరిధిలోని అలీనగర్తో పాటు నిడమనూరు మండల పరిధిలోని వెంకటాద్రినగర్, నిడమనూరు, నర్సింహులగూడెం, బొక్కముంతలపాడు, ముకుందాపురంలో సాగు తుంది. ముకుందాపురం సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
హాలియా మండల పరిధిలోని అలీనగర్తో పాటు నిడమనూరు మండల పరిధిలోని వెంకటాద్రినగర్, నిడమనూరు, నర్సింహులగూడెం, బొక్కముంతలపాడు, ముకుందాపురంలో సాగు తుంది. ముకుందాపురం సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment