వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను చూసి ఓర్వలేక , ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్పై విమర్శలకు దిగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. పాదయాత్రకు వచ్చే ప్రజాదరణను చూసి విమర్శలకు దిగుతున్నారని ఆయన తెలిపారు. బ్రదర్ అనిల్ కుమార్కు, మణికొండ చారిటీకి సంబంధం లేదని మరోసారి జూపూడి తెలిపారు.
|
Home »
» బ్రదర్ అనిల్ కుమార్కు, మణికొండ చారిటీకి సంబంధం లేదని...
బ్రదర్ అనిల్ కుమార్కు, మణికొండ చారిటీకి సంబంధం లేదని...
Written By news on Sunday, February 17, 2013 | 2/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment