దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో గాయపడినవారికి సహాయ సహకారాలు అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ చెప్పారు. ఏ గ్రూప్ రక్తం కావాలన్నా ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఫోన్ నెంబర్లు 98490 32888, 96522 78978 అని వెల్లడించారు. వైఎస్ఆర్ సీపీ వైద్య విభాగం సహాయక చర్యల్లో పాల్గొంటుందని చెప్పారు.
Home »
» ఏ గ్రూప్ రక్తం కావాలన్నా ఫోన్ చేయండి
ఏ గ్రూప్ రక్తం కావాలన్నా ఫోన్ చేయండి
Written By news on Friday, February 22, 2013 | 2/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment