మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 65వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం కనగల్ శివారు నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానుల వెంట రాగా ఆమె ముందుకు కదిలారు.
నల్లగొండ నియోజకవర్గంలోని అమ్మగూడెం, గౌరారం, మారేపల్లి, అన్నారం ఎక్స్ రోడ్డు, యాచారం మీదగా యాత్ర కొనసాగుతుంది. పలు చోట్ల రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. యాచారం శివార్లలో షర్మిల రాత్రి బస చేస్తారు
నల్లగొండ నియోజకవర్గంలోని అమ్మగూడెం, గౌరారం, మారేపల్లి, అన్నారం ఎక్స్ రోడ్డు, యాచారం మీదగా యాత్ర కొనసాగుతుంది. పలు చోట్ల రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. యాచారం శివార్లలో షర్మిల రాత్రి బస చేస్తారు
0 comments:
Post a Comment