ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం దామరచర్ల మండలం వాడపల్లి నుంచి ప్రారంభమవుతుంది.
వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పొందుగులలో పాదయాత్ర సాగుతుంది. రాత్రికి ఆ గ్రామ శివారులో షర్మిల బస చేస్తారు.
వాడపల్లి బ్రిడ్జి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పొందుగులలో పాదయాత్ర సాగుతుంది. రాత్రికి ఆ గ్రామ శివారులో షర్మిల బస చేస్తారు.
0 comments:
Post a Comment