వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 68వ రోజు పాదయాత్రను ముకుందాపూర్ నుంచి ప్రారంభమైంది. ముకుందాపురంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసినప్పటికీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రోడ్లు పూర్తిగా జలమయమైయ్యాయి. బురద పేరుకుపోయింది. అయినా జనం ఏమీ లెక్కచేయడంలేదు. వస్తూనే ఉన్నారు. భారీ వర్షాల కారణంగా పాదయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం వల్ల పాదయాత్రను ఆరు కిలోమీటర్లకు కుదించారు. మిర్యాలగూడ సభను కూడా రద్దు చేశారు
Home »
» షర్మిల పాదయాత్ర ప్రారంభం
షర్మిల పాదయాత్ర ప్రారంభం
Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment