సంఘటనా స్థలానికి విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంఘటనా స్థలానికి విజయమ్మ

సంఘటనా స్థలానికి విజయమ్మ

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013

వరుస పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పేలుళ్లను పార్టీలకు అతీతంగా ఖండించాలన్నారు. దిల్‌సుఖ్‌నగర్ లో వరుస పేలుళ్లు సంభవించిన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించారు. రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్టు కేంద్ర హోం మంత్రి షిండే చెప్తుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: