తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం ఆరంభమైంది.ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ టిడిపి నుంచి తప్పుకుని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెవరైనా వెళతారా అన్న చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి కాని, విశాఖ జిల్లాకు చెందిన ఒకరు కాని ఉండవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు.నిజంగానే తెలంగాణ నుంచి కూడా టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడితే అది పార్టీకి ఇబ్బందికరంగానే ఉండవచ్చు.కారణాలు ఏమైనా, టిడిపిలో కొంత ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది.కాగా నర్సీపట్నం కు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా పార్టీ మారవచ్చని కధనాలు వస్తున్నాయి.అయితే ఆయన తన పాలిట్ బ్యూరో సభ్యత్వాన్ని వదలిపెడుతున్నానని ప్రకటించిన రోజున తాను జీవితాంతం టిడిపిలోనే ఉంటానని చెప్పారు. అయినా రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు
http://kommineni.info/articles/dailyarticles/content_20130216_7.php
http://kommineni.info/articles/dailyarticles/content_20130216_7.php
0 comments:
Post a Comment