మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం గురజాల నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి జనపాడుకు చేరుకుని అక్కడకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి అనంతరం పిడుగురాళ్లకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే గ్రామాలు
గురజాల నియోజకవర్గంలోని జానపాడు, పిడుగురాళ్ల
పర్యటించే గ్రామాలు
గురజాల నియోజకవర్గంలోని జానపాడు, పిడుగురాళ్ల
0 comments:
Post a Comment