తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ‘వస్తున్నా... మీ కోసం’ యాత్ర ఒక పెద్ద బూటకమని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఎద్దేవా చేశారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా దేవర కొండ నియోజకవర్గంలోని మాల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలించారు. ఆయన పాలనా ఆంధ్ర ప్రజలు చేసుకున్న శాపమని వర్ణించారు. అధికార కాంగ్రెస్ చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. నా మోకాలి గాయంపైన కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ సర్కార్ భరోసా కల్పించ లేని స్థితిలో ఉందని షర్మిలా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు 9 ఏళ్లు పరిపాలించారు. ఆయన పాలనా ఆంధ్ర ప్రజలు చేసుకున్న శాపమని వర్ణించారు. అధికార కాంగ్రెస్ చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. నా మోకాలి గాయంపైన కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ సర్కార్ భరోసా కల్పించ లేని స్థితిలో ఉందని షర్మిలా తెలిపారు.
0 comments:
Post a Comment