జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల చేరుకున్నారు. ఈ సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. రహదారులు, వీధులు జనంతో నిండిపోయాయి. ఎటుచూసినా జనమే కనిపించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో పిడుగురాళ్ల జనసంద్రాన్ని తలపించింది. జగన్ నినాదాలతో హోరెత్తింది.
Home »
» జనంతో పోటెత్తిన పిడుగురాళ్ల
జనంతో పోటెత్తిన పిడుగురాళ్ల
Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment