కిరణ్ సర్కార్కు ప్రజల కష్టాలు పట్టవని వైఎస్ జగన్ సోదరి షర్మిల మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని జానారెడ్డి నేతృత్వం వహిస్తున్న హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ..వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రచారానికి కోట్ల రూపాయలు సీఎం ఖర్చు చేస్తున్నారని.. అయితే ఇప్పటివరకు ఎవరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు రాష్ట్రంలో 108 వాహనం ఎక్కడా కనిపించడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
Home »
» 'కిరణ్ సర్కార్కు ప్రజల కష్టాలు పట్టవు'
'కిరణ్ సర్కార్కు ప్రజల కష్టాలు పట్టవు'
Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment