రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని శోభానాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహార తీరుపై స్వయంగా ఎన్టీఆరే చెప్పారని ఆమె అన్నారు. బాబును మించిన నమ్మకద్రోహి లేరని ఎన్టీఆర్ చెప్పింది నిజం కాదా శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఇటీవల జయప్రద కూడా చెప్పిన విషయాన్ని ఆమె మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
న్యాయవ్యవస్థలపై వైఎస్ఆర్సీపీకి నమ్మకం ఉంది కాబట్టే మాపై చేస్తోన్న కుట్రలను ఎదుర్కొంటున్నామని శోభానాగిరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు ఏ కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే బాబు స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారని ఆమె నిలదీశారు. బాబు.. మిమ్మల్ని మోయడానికి ఎల్లోమీడియా ఉండగా ప్రత్యేకంగా వేరే మీడియా ఎందుకని ఎద్దేవా చేశారు.
అధికార పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబని..ఈ ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిసీ.. అవిశ్వాసం పెట్టని మీరా.. మేమా కుమ్మక్కైందని ప్రశ్నించారు. కాంగ్రెస్లో వైఎస్ఆర్ సీపీ కలవాలనుకుంటే వైఎస్ జగన్ ఇన్ని కష్టాలు పడేవారా అని శోభానాగిరెడ్డి అన్నారు.
న్యాయవ్యవస్థలపై వైఎస్ఆర్సీపీకి నమ్మకం ఉంది కాబట్టే మాపై చేస్తోన్న కుట్రలను ఎదుర్కొంటున్నామని శోభానాగిరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు ఏ కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే బాబు స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారని ఆమె నిలదీశారు. బాబు.. మిమ్మల్ని మోయడానికి ఎల్లోమీడియా ఉండగా ప్రత్యేకంగా వేరే మీడియా ఎందుకని ఎద్దేవా చేశారు.
అధికార పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబని..ఈ ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిసీ.. అవిశ్వాసం పెట్టని మీరా.. మేమా కుమ్మక్కైందని ప్రశ్నించారు. కాంగ్రెస్లో వైఎస్ఆర్ సీపీ కలవాలనుకుంటే వైఎస్ జగన్ ఇన్ని కష్టాలు పడేవారా అని శోభానాగిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment