పేలుళ్ల మృతులకు షర్మిల సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేలుళ్ల మృతులకు షర్మిల సంతాపం

పేలుళ్ల మృతులకు షర్మిల సంతాపం

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

 బాంబు పేలుళ్లలో మృతి చెందినవారికి వైఎస్ షర్మిల సంతాపం తెలిపారు. శనివారం ఉదయం వాడపల్లిలో పాదయాత్రను ప్రారంభించిన ఆమె మృతుల ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది. రాత్రికి పులిపాడు క్రాస్ వద్ద షర్మిల బస చేస్తారు.
Share this article :

0 comments: