వైఎస్ఆర్ సీపీలోకి జోరుగా వలసలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి జోరుగా వలసలు

వైఎస్ఆర్ సీపీలోకి జోరుగా వలసలు

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. లోటస్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. 

తూర్పుగోదావరి జిల్లా తుని మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కుసుమంచి శోభారాణితో పాటు పలువురు స్థానిక నేతలను విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: