టీడీపీ అవిశ్వాసం పెట్టాలి: మైసూరారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ అవిశ్వాసం పెట్టాలి: మైసూరారెడ్డి

టీడీపీ అవిశ్వాసం పెట్టాలి: మైసూరారెడ్డి

Written By news on Saturday, February 2, 2013 | 2/02/2013

మైనార్టీలో పడిన రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలని వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అవిశ్వాసం పెట్టకుంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకున్నామని బహిరంగంగా చెప్పాలన్నారు. అవిశ్వాసం పెట్టడం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యతని, ఈ విషయాన్ని గవర్నర్‌పైకి నెట్టాలనుకోవడం తప్పించుకోవడమేనని అన్నారు. 

ప్రజల తరఫున పోరాడుదలచుకుంటే టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలన్నారు. కాంగ్రెస్‌ పాలన బాగుందని టీడీపీ అంటే అవిశ్వాసం గురించి తాము మాట్లాడబోమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టాలని, లేకపోతే కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నట్టేనని మైసూరారెడ్డి అన్నా
Share this article :

0 comments: