వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు గురువారం ఉదయం చంచల్గూడ జైల్లో కలిశారు. భాస్కర రామారావు వెంట కాకినాడ నగర శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.
Home »
» వైఎస్ జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
వైఎస్ జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ
Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment