వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు మానవ వనరుల అభివృద్ది కమిటీని నియమించింది. సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్గా పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని నియమించింది. దీంతోపాటు పార్టీ మానవ వనరుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్గా పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, ప్రభుత్వ మాజీ సలహదారు డీఏ సోమయాజులుని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Home »
» సభ్యత్వ నమోదు కన్వీనర్గా ఉమ్మారెడ్డి
సభ్యత్వ నమోదు కన్వీనర్గా ఉమ్మారెడ్డి
Written By news on Tuesday, February 12, 2013 | 2/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment