వైఎస్ఆర్ సీపీ గెలుస్తుందనే కారణంతోనే ఎన్నికల అధికారి చంద్రశేఖర్ను కాంగ్రెస్ మాయం చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల అధికారిని చిత్తూరులో దాచినట్లు సమాచారం అందిందని బాలినేని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలంగా ఉన్న స్థానాలన్నింటిపై స్టే విధించారని ఆయన విమర్శించారు. అధికారులు సైతం కాంగ్రెస్కు కొమ్ముకాస్తున్నారని, రేపు ఎన్నికలు సక్రమంగా జరుగుతుండటం నమ్మకంలేదని బాలినేని ఆందోళన వ్యక్తం చేశారు.
Home »
» 'చంద్రశేఖర్ ను కాంగ్రెస్ మాయం చేసింది'
'చంద్రశేఖర్ ను కాంగ్రెస్ మాయం చేసింది'
Written By news on Wednesday, February 20, 2013 | 2/20/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment