వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటితో 70వ రోజుకు చేరింది. సోమవారం ఉదయం ఆమె ఈదులగూడెం శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ షర్మిల 13.3 కిలో మీటర్లు నడుస్తారు. కొండుప్రోలు కాల్వ దగ్గర షర్మిల మరో ప్రజా ప్రస్థానం వెయ్యి కిలో మీటర్లు చేరుకుంటుంది.
Home »
» ఈదులగూడెం నుంచి షర్మిల పాదయాత్ర
ఈదులగూడెం నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Monday, February 18, 2013 | 2/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment