గౌరారంలో ఎండిన బత్తాయి తోటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పరిశీలించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె గౌరారం గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆమెను బత్తాయి తోటల రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కంటికి రెప్పలా పెంచిన బత్తాయి చెట్లు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత 3వేల కోట్ల రూపాయలతో శ్రీకరణ్ నిధి ఏర్పాటు చేస్తారని వారికి భరోసా ఇచ్చారు. శ్రీకరణ్ నిధి ద్వారా పంట ఎండిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
Home »
» ఎండిన బత్తాయి తోటను పరిశీలించిన షర్మిల
ఎండిన బత్తాయి తోటను పరిశీలించిన షర్మిల
Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment