వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరం ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరం ప్రారంభం

వైఎస్ఆర్ సీపీ రక్తదాన శిబిరం ప్రారంభం

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

షర్మిల పాదయాత్ర 1000 కి.మీ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో వైఎస్ఆర్ సీపీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, సంకినేని పాల్గొన్నారు. రక్తదాన శిబిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కాసేపట్లో కొండ్రపోల్‌ గ్రామానికి షర్మిల పాదయాత్ర చేరుకోనున్నది. 
Share this article :

0 comments: