ఆదిలాబాద్: రైతుల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ నేతలు జనక్ప్రసాద్, ఇంద్రకరణ్రెడ్డి, బోడజనార్ధన్ పాల్గొన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమం తర్వాత నిర్మల్ ఆర్డీవోకు వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే 48 గంటల దీక్ష చేపడతామని నేతలు తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, గిరిజన జిల్లా అయినందునే కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు.
15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే 48 గంటల దీక్ష చేపడతామని నేతలు తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, గిరిజన జిల్లా అయినందునే కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు.
0 comments:
Post a Comment